Sunday 22 November 2020

AP పాఠశాల పునఃప్రారంభ షెడ్యూల్ లో మార్పులు

AP పాఠశాల పునఃప్రారంభ షెడ్యూల్ లో మార్పులు 6,7 తరగతుల వారికి డిసెంబరు 14 నుంచి, సంక్రాంతి పండుగ అనంతరం 1-5 తరగతుల ప్రారంభం,ఎనిమిదో తరగతి విద్యార్థులకు

AP పాఠశాల పునఃప్రారంభ షెడ్యూల్ లో మార్పులు 6,7 తరగతుల వారికి డిసెంబరు 14 నుంచి, సంక్రాంతి పండుగ అనంతరం 1-5 తరగతుల ప్రారంభం,ఎనిమిదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి బడి


AP పాఠశాల పునఃప్రారంభ షెడ్యూల్ లో మార్పులు


AP ఎనిమిదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి బడి  6,7 తరగతుల వారికి డిసెంబరు 14 నుంచి, సంక్రాంతి పండుగ అనంతరం 1-5 తరగతుల ప్రారంభం మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన




ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 8, 7, 8 తరగతులకు బడులు పునఃప్రారంభంపై ప్రభుత్వం మార్పులు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి 8 విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి ఉండగా 7, 8 తరగతుల ప్రారంభాన్ని డిసెంబరు 18కు వాయిదా వేసింది. 

డిసెంబరు 14 నుంచి 1-5 తరగతులను ప్రారంభించాల్సి ఉండగా సంక్రాంతి పండుగ అనంతరం తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ నెల 2 నుంచి 9, 10 విద్యార్ధులకు తరగతులు నిర్వహిస్తుండగా సోమవారం నుంచి ఎనిమిదో తరగతి వారికి పునఃప్రారంభించాలని నిర్ణయించామని చెప్పారు. 

ప్రస్తుతం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:45 గంటల వరకు కొనసాగుతున్న పాఠశాలలను చలి కారణంగా ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.