Sunday 6 June 2021

PF, ESI ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీమ్స్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్ కేంద్రం నిర్ణయం!

PF, ESI ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ స్కీమ్స్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్ కేంద్రం నిర్ణయం!

PF, ESI ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  స్కీమ్స్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్ కేంద్రం నిర్ణయం!


PF, ESI ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  స్కీమ్స్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్ కేంద్రం నిర్ణయం!


మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? లేదంటే ఈఎస్ఐ స్కీమ్‌లో చేరారా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందిస్తున్న పీఎఫ్ అకౌంట్‌ కలిగి ఉన్నారా? లేదంటే ఈఎస్ఐ పథకంలో చేరారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్‌ఐ లబ్ధిదారులు కరోనాతో మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్ లభిస్తుంది




ప్రస్తుతం ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్న వారు మరణిస్తే వారి సగటు రోజూ వారీ వేతనంలో 90 శాతానికి సమానమైన మొత్తాన్ని పెన్షన్ కింద కుటుంబ సభ్యలకు అందిస్తారు. పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు లేదంటే అమ్మాయికి పెళ్లి అయ్యే వరకు లేదంటే భార్యకు జీవితాంతం ఈ పెన్షన్ లభిస్తుంది.

ఇప్పుడు కోవిడ్ 19 వల్ల చనిపోయినా కూడా ఇదే ప్రయోజనం లభిస్తుంది. అయితే కోవిడ్ మరణానికి 3 నెలల ముందు అయినా ఈఎస్ఐ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఐపీ కచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. 2020 మార్చి 24 నుంచి రెండేళ్ల వరకు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉంటుంది.

పీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి కూడా ఇలాంటి సదుపాయమే అందుబాటులో ఉంది. ఈడీఎల్ఐ స్కీమ్ అందించే ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని కేంద్రం రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. కనీస ఇన్సూరెన్స్ రూ.2.5 లక్షలుగా నిర్ణయిస్తూ మళ్లీ అందుబాటులోకి తెచ్చారు. వచ్చే మూడేళ్ల పాటు ఈ కనీస ఇన్సూరెన్స్ బెనిఫిట్ అందుబాటులోఉంటుంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.