Monday 19 October 2020

నాడు నేడు పనులు పూర్తీ చేసేవరకూ నాడూ నేడు ఉపాధ్యాయులను relieve చేయడం గాని, LPC ఇవ్వడం గానీ కుదరదు

నాడు నేడు పనులు పూర్తీ చేసేవరకూ నాడూ నేడు ఉపాధ్యాయులను relieve చేయడం గాని, LPC ఇవ్వడం గానీ కుదరదు

నాడు నేడు పనులు పూర్తీ చేసేవరకూ నాడూ నేడు ఉపాధ్యాయులను relieve చేయడం గాని, LPC ఇవ్వడం గానీ ఉండదు. నాడు-నేడు' పనులను ప్రారంభించిన ప్రధానోపాధ్యాయులే పూర్తి చేయాలి


నాడు నేడు పనులు పూర్తీ చేసేవరకూ నాడూ నేడు ఉపాధ్యాయులను relieve చేయడం గాని, LPC ఇవ్వడం గానీ కుదరదు


నాడు-నేడు' పనులను ప్రారంభించిన ప్రధానోపాధ్యాయులే పూర్తి చేయాలి పూర్తి చేయకపోతే నాడూ నేడు ప్రధానోపాధ్యాయులకు / ఉపాధ్యాయులకు transfer అయినా relieve చేయడం గాని, LPC ఇవ్వడం గానీ ఉండదు.




 అనంతపురం విద్య, అక్టోబర్ 17: పాఠశాలల్లో 'నాడు-నేడు' పనులు ప్రారంభించిన ప్రధానోపాధ్యాయులే వాటిని పూర్తి చేయాలని డీఈఓ శామ్యూల్ పేర్కొన్నారు పనులు పూర్తి చేయకుంటే బదిలీలు, పదోన్నతి వచ్చినా LPCలు కూడా తీసుకోలేరని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని సమగ్రశిక్ష కార్యాలయంలో శనివారం ఏపీసీ తిలక్ విద్యాసాగర్, ఈ ఈ సుకుమార్ తో కలసి ఆయన నియోజకవర్గ మానిటరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 


ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఎమ్మా ర్సీ సిబ్బందికి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ నాడు-నేడు ప నుల మధ్యలో రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీలు వచ్చాయని వెళదామనుకుంటే కుదరాదన్నారు. సమావేశంలో మానిటరింగ్ అధికారులు, పీఈటీలు, పీడీలు పాల్గొన్నారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.