Tuesday 15 June 2021

2,193 మంది కొత్త టీచర్లు 2008 డీఎస్సీ బ్యాచ్ కు త్వరలో పోస్టింగులు

2,193 మంది కొత్త టీచర్లు 2008 డీఎస్సీ బ్యాచ్ కు త్వరలో పోస్టింగులు

2,193 మంది కొత్త టీచర్లు 2008 డీఎస్సీ బ్యాచ్ కు త్వరలో పోస్టింగులు జులై చివరి వారంలో 10 పరీక్షలు -  విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి

2,193 మంది కొత్త టీచర్లు 2008 డీఎస్సీ బ్యాచ్ కు త్వరలో పోస్టింగులు

ఆయన మంగళవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. 2008 డీఎస్సీలో అర్హత సాధించిన వారి సమస్య 13 ఏళ్లుగా పెండింగులో ఉందని, వారికి ఎస్ జీ టీలుగా పోస్టింగులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి చెప్పారు. 




ఆ డీఎస్సీకి సంబంధించిన 2,193 మందికి పోస్టింగులు ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం జగన్ నెరవర్చారు అని. త్వరలో జీవో ఇచ్చి నియామక ఉత్తర్వులు ఇస్తామని మంత్రి చెప్పారు. 

1998 డీఎస్సీ వారికి న్యాయం చేస్తామన్నారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.